ఈటీవీ జబర్దస్త్ ద్వారా టాలీవుడ్ లోకి ఎందరో కమెడియన్లు పరిచయం అయ్యారు. ఆ షో ద్వారా బాగా పాపులర్ అయన వారిలో ముందుగా మనం చేప్పుకునేది సుధీర్, ఆది. ఇద్దరు ఇప్పుడు టాలీవుడ్లోనే అగ్ర కమెడియన్లుగా ఉన్నారు. సుధీర్ ఈటీవీకి దూరం అయ్యాడు. ఆది ఈటీవిలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈటీవీలో వచ్చే అన్ని కామెడీ షోల్లో టాప్ స్టార్గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇద్దరి కమెడియన్లకి 30 ప్లస్ క్రాస్ అవుతున్నా వీరు నోట పెళ్లి మాట ప్రస్తావన […]