ఇప్పుడు ఏపీలో అందరూ ఇలానే అనుకుంటున్నారు. విపక్షం వైసీపీ నేత జగన్.. ఏపీ కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం ఆయన విద్యార్థులను చైతన్య వంతం చేస్తున్నారు. మొన్నామధ్య విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమించారు కూడా. అదేసమయంలో రాజధాని రైతుల కోసం ఉద్యమాలు చేశారు. పశ్చిమ గోదావరిలోని ఆక్వాపార్క్ కు వ్యతిరేకంగానూ ఉద్యమించారు. రైతుల రుణ మాఫీ, పట్టిసీమ వ్యర్థం అంటూ అనేకానేక పోరాటాలను చేశారు. ఇప్పుడు విశాఖ భూ కుంభకోణంపై మొన్నామధ్యే […]