కంటిని కనిపించని కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్లో రూపంలో దేశ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు కరోనా కాటుకు వేల మంది బలైపోతున్నారు. పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్లో ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో.. ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా కరోనాపై పోరాటానికి […]