అదరగొట్టిన హర్మన్ ప్రీత్ కౌర్.. అందులో ధోనిని మించిపోయిందిగా ..!?

గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓటమితో కామన్‌వెల్త్ క్రికెట్ టోర్నమెంట్‌ను భారత మహిళల జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల భారీ విజయంతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో పాక్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. భారత్ భారీ విజయం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు వ్యక్తిగత మైలురాయిని తెచ్చిపెట్టింది. హర్మన్‌ప్రీత్ పొట్టి ఫార్మాట్‌లో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అవతరించింది. ఎంఎస్ ధోని చిరకాల రికార్డును […]