ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమైన తిరుమల తిరుపతి వెంకన్న దేవస్థానం చైర్మన్ పదవి కోసం ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది రాజకీయ నాయకులు అయితే ఈ పదవిని జీవితంలో ఒక్కసారైనా చేపట్టాలని ఎన్నో కలలు కంటుంటారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ నుంచి సీనియర్ ఎంపీలుగా ఉన్న నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ సైతం గత కొద్ది రోజులుగా ఈ పదవి చేపట్టేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. రాయపాటి అయితే […]