బీజేపీ నుంచి పురందేశ్వరి అవుట్..జీవీఎల్ స్కెచ్?

ఏపీ బీజేపీలో కొందరు నేతల తిరుగుబాటుతో కల్లోలం నడుస్తోంది. ఊహించని విధంగా నేతల మధ్య మాటల యుద్ధంతో ఏపీ బీజేపీలో చిచ్చు చెలరేగింది. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి బీజేపీలో వర్గ పోరు మొదలైందనే చెప్పాలి. అయితే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ నరసింహారావు లాంటి వారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అలాగే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పే నేతలని నిదానంగా […]