మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే `గుర్తుందా శీతాకాలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ శేఖర్ దర్శకత్వం వహించాడు. ఇందులో మేఘా ఆకాష్, కావ్యశక్తి, సుహాసిని, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. కాలభైరవ సంగీతాన్ని అందించాడు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్పై నాగశేఖర్, భావన, రవి సంయుక్తంగా నిర్మించారు. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా […]