గ్రూప్ -2 ప‌రీక్ష‌ల్లో నిజామాబాద్ హ‌వా…. ఎంపీ క‌విత‌పై లుకలుకలు

తెలంగాణ గ్రూప్‌-ఈ ప‌రీక్ష‌ల్లో నిజామాబాద్ జిల్లా అభ్య‌ర్థులు పెద్ద సంఖ్య‌లో ఇంట‌ర్వ్యూల‌కు ఎంపిక కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై ప‌రీక్ష‌రాసిన అభ్య‌ర్థులు ఇప్ప‌టికే ప‌లు ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తుండ‌గా తాజాగా ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల నుంచి కూడా ఇదే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అభ్య‌ర్థులే ఎక్కువుగా ఎంపిక కావ‌డంపై తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయ‌ని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్‌ ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారంలో […]