కరోనా కారణంగా గత ఏడాది చాలా మంది మృత్యువాత పడ్డారు.ఇంకొందరు ఇతర కారణాల వలన చనిపోయారు. తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ తాతగారు సౌందరా పాండియన్ మృతి చెందారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు దర్శకుడు అట్లీ. తాత ఎం సౌందరా పాడియన్ చనిపోయారు. మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. తాత మీరు ఎల్లప్పుడు నా రోల్ […]