మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. నటిగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్య అనేక సేవా కార్యక్రమాల్లో భాగం అవుతూ తన మంచు మనసును చాటుకుంటోంది. ఇందులో భాగంగానే టీచ్ ఫర్ ఛేంజ్ అనే ఒక ఎన్జీవోని స్థాపించి ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తుంది. గత ఏడాది యాదాద్రి జిల్లాలో 56 స్కూల్స్ ను దత్తత తీసుకుని.. అన్ని మౌళిక సదుపాయాలను కల్పించింది. […]