వైసీపీకి వరుస షాకులు.. మొన్న నంద్యాల, ఆ వెంటనే కాకినాడ, ఆ తర్వాత జడ్పీటీసీలు టీడీపీలోకి జంప్ ఈ షాకుల్లో భాగంగానే ఇప్పుడు మరో అదిరిపోయే షాక్ వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్కు తగలనున్నట్టు తెలుస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల ముందు వరకు కాస్త డల్గా ఉన్నట్టు కనిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు స్పీడ్ పెంచేసినట్టే కనపడుతోంది. 2019 మిషన్ను అప్పుడే స్టార్ట్ చేసేసిన బాబు నోట ముందస్తు ఎన్నికల మాట కూడా వినిపిస్తోంది. […]