దేశంలో మరలా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే ఏకంగా లక్షకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ఒక్క రోజు లోనే లక్షకు పైగా కొత్త కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను బాగా వేగవంతం చేశాయి. అయితే ప్రజల్లో చాలామందికి కరోనా వాక్సిన్ పై అపోహల ఉన్న కారణంతో వ్యాక్సినేషన్కు ముందుకు రావడంలేదు. ఈ క్రమంలో ప్రజల్లో […]