విశాఖ‌లో వీధికెక్కిన మంత్రుల కీచులాట .. బాబుకు గంటా లేఖ‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలోని ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటోంది. విశాఖ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు, ఆ పార్టీ, ఈ పార్టీ తిరిగి చివ‌రాఖ‌రికి 2014లో టీడీపీ లో చేరి మంత్రి ప‌ద‌వి కొట్టేసిన గంటా శ్రీనివాస‌రావుల మ‌ధ్య ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేసిన భ‌గ్గుమంటోంది. ఇటీవ‌ల వెలుగు చూసిన విశాఖ భూ కుంభ‌కోణం తో వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రింత‌గా గొడ‌వలు రాజుకుని, అవి అధినేత చంద్ర‌బాబు వ‌ర‌కు చేరాయి. మొన్నామ‌ధ్య […]