నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్

నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరారు. బుధ‌వారం ఆయ‌న త‌న కుమారులు, సోద‌రుల‌తో పాటు స‌చివాల‌యానికి వ‌చ్చి సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. క‌ర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి ఆయ‌న్ను చంద్ర‌బాబు వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. ఆ వెంట‌నే వాళ్లు చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే టీడీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నిక మ‌రో వారం రోజుల్లో జ‌రుగుతోంది. రెండు […]