టీడీపీకి షాక్‌: ఆ కీల‌క నేత పార్టీ వీడ‌తాడా..!

క‌ర్నూలు జిల్లా టీడీపీలో రాజ‌కీయం ర‌స‌కందాయంగా మారింది. ముఖ్యంగా ఆళ్ల‌గడ్డ. నంధ్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల‌ప్రియ వైసీపీని వీడి టీడీపీలో చేరిన నాటినుంచి జిల్లాలో రాజ‌కీయాలు హీటెక్కాయి. వీరి రాకతో శిల్పా వ‌ర్గం, ఆళ్లగ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌ర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే శిల్పా వ‌ర్గం పార్టీ మారే అలోచ‌న‌తో ఉంటే.. ఇప్పుడు గంగుల వ‌ర్గం కూడా దాదాపు పార్టీ మార‌డం ఖాయ‌మైపోయింది. ఇక రేపో మాపో అన్న‌ట్లు […]