టీడీపీలో మొదలైన మంత్రి వర్గ విస్త`రణం`

ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని వార్త‌లు జోరందుకున్న త‌రుణంలో.. వివిధ‌ జిల్లాల్లో అసంతృప్తి సెగ‌లు చెల‌రేగుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తుండ‌టంతో.. సీనియ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. క‌ర్నూలుకు చెందిన భూమా నాగిరెడ్డి, తూర్పుగోదావ‌రి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మ‌ని తెలుస్తున్న వేళ‌,, ఆ జిల్లాల్లో సీనియ‌ర్ నాయ‌కులు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆ నాయ‌కుల‌కు చెందిన ప్ర‌త్య‌ర్థులు.. పార్టీని వీడేందుకు […]