జ‌న‌సేన సిద్ధాంత‌క‌ర్త‌గా టీడీపీ ఎమ్మెల్సీ

మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డిన వారిలో టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కూడా ఒక‌రు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్ర‌మించిన ఆయ‌న‌కు ఈసారి తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో ఇక ఆయ‌న పార్టీ మార‌తార‌నే ఊహాగానాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. అంతేగాక ఆయ‌నో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. అసంతృప్తిలో ర‌గిలిపోతున్న ఆయ‌న‌.. ఇప్పుడు జ‌నసేనలో చేరాల‌ని డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. అంతేగాక ఈ విష‌యంపై అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనూ మంత‌నాలు […]