పరీక్షలపై ఏపీ హైకోర్టు ఆదేశాలు..?

ప్ర‌స్తుతం ఇండియాలో గ్రూప్‌-1కి ఉన్న ప్రాముఖ్య‌త ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే గ్రూప్-1 ఎగ్జామ్స్ విషయంలో తాజాగా ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్ల‌డించింది. ఎగ్జామ్స్ మూల్యాంకనం కేసులో నిన్న హైకోర్టులో విచారణ జ‌రిగిన విస‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే అభ్యర్థుల మెయిన్స్ పేపర్ల మూల్యాంకనం ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు దీనిపై విచార‌ణ జ‌రిపింది. ప్రభుత్వ సంస్థలు చేయాల్సిన పనిని ప్రైవేటు సంస్థల‌కు టీసీఎస్ […]