చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకుంది..మలయళ స్టార్ నిర్మత పీకేఆర్ పిళ్లై(92) మరణించరు. మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నా ఆయన గత కొంత కాలంగా అనార్యోగ్య సమస్యలతో భాద పడుతు త్రిసూర్ జిల్లా మందన్చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.ఇక ఈయన మోహన్ లాల్తో ఎక్కువగా సినిమాలు నిర్మించారు. షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్పై అమృతం గమ్య (1987), చిత్రం (1988), వందనం (1989), కిజక్కునరుమ్ పక్షి (1991, అహం (1992)తో సహా […]