క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీది చెరగని ముద్ర. ఆయన హయాంలోనే వరల్డ్ కప్ను ఇండియా గెలుచుకుంది. ఎన్నో గొప్ప విజయాలను ఇండియాకు అందించిన ధోనీ.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన గతేడాది అనూహ్యంగా తన క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికి అభిమానలకు షాక్ ఇచ్చారు. కనీసం ఆయన ఫేర్వెల్ మ్యాచ్ కూడ ఆడలేదు. ఆ మ్యాచ్తో వీడ్కోలు పలుకుతా అని కూడా చెప్పలేదు. సంగక్కర దగ్గరి నుంచి సచిన్ టెండూల్కర్ వరకు అందరూ […]