చింత‌ల‌పూడిలో టీడీపీ, వైసీపీకి కొత్త క్యాండెట్లేనా..!

ఏపీలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితేనే టీడీపీకి ఎంత కంచుకోటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్ల‌లోను టీడీపీయే గెలిచింది. ఈ జిల్లాలో చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఓ ప్ర‌త్యేక‌త ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఇది కంచుకోట‌గా నిలుస్తూ వ‌స్తోంది. ఆ పార్టీ ఇక్క‌డ 2004, 2009లో ఓడిపోయినా 1600, 1100 ఓట్ల స్వ‌ల్ప తేడాతోనే సీటును కోల్పోయింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతం మాజీ మంత్రి పీత‌ల […]