టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకు గవర్నర్ గిరీ ఆశలు ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు. ఆయన ఎన్నాళ్లుగానో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందుకే క్రియాశీల రాజకీయాలకు కూడా చాలా దూరంగా ఉండి చానాళ్లయింది. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా టీడీపీ పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమం, ప్రాజక్టుల పోరు వంటివి చేపట్టినా మోత్కుపల్లి మౌనంగానే ఉండి పోయారు. ప్రధాని మోడీ హయాంలోనే తనకు గవర్నర్ గిరీ ఖాయమని ఆయన అనుకున్నారు. అయితే, ఇప్పట్లో ఆయనకు […]