చంద్రబాబుకి పబ్లిసిటీ తగ్గిందోచ్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసే ప్రతి పనికీ పబ్లిసిటీని కోరుకుంటుంటారు. పబ్లిసిటీ పొలిటీషియన్‌ అనే ఒక ఇమేజ్‌ బహుశా ఆయనకు మాత్రమే ఉందేమో. అదలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించిన చంద్రబాబు, దోమలపై దండయాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహించారు. నిజానికి ఇది ప్రజోపయోగ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉంది.  కానీ చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీ నాయకులు వ్యవహరించలేకపోతున్నారు. జనాన్ని తరలించలేకపోయిన స్థానిక నాయకులు, చంద్రబాబుతో వేదికపైనే […]