తూర్పు గోదావ‌రికి ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు..!

ఏపీలో అధికారం ద‌క్కించుకునేందుకు కీల‌కమైన జిల్లాల్లో తూర్పు గోదావ‌రి జిల్లా ఒక‌టి. ఏపీలోని 13 జిల్లాల్లో తూర్పు గోదావ‌రి జిల్లాలోనే ఎక్కువ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 19 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఈ జిల్లా నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మూడు ఎంపీ సీట్లు, మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచి అధికారంలోకి వ‌చ్చింది. ఇక 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ముందు తూర్పు గోదావ‌రిలో 21 అసెంబ్లీ సీట్లు ఉండ‌గా పునర్విభ‌జ‌న‌లో రెండు కోల్పోవాల్సి […]