టాలీవుడ్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపిన డ్రగ్స్ ఇష్యూ కేసును హీరోయిన్ చార్మీ కొత్త మలుపు తిప్పింది. సిట్ విచారణ జరుగుతోన్న తీరు తనకు నచ్చడం లేదని, చట్టానికి విరుద్ధంగా బ్లడ్ టెస్టులు చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు ఈ రోజు విచారణకు రానుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) కింద విచారణ పేరుతో పరీక్షల కోసం బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్లు వంటివి తీసుకోవడం చట్టవిరుద్ధమని ఛార్మి తన పిటిషన్లో పేర్కొంది. ఇక తనను […]