డ్రగ్ ఇష్యూ లో కొత్త మలుపు.. భయపడుతున్నఛార్మి

టాలీవుడ్‌లో ఒక్క‌సారిగా ప్ర‌కంప‌న‌లు రేపిన డ్రగ్స్ ఇష్యూ కేసును హీరోయిన్ చార్మీ కొత్త మ‌లుపు తిప్పింది. సిట్ విచార‌ణ జ‌రుగుతోన్న తీరు త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని, చ‌ట్టానికి విరుద్ధంగా బ్ల‌డ్ టెస్టులు చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ కేసు ఈ రోజు విచార‌ణ‌కు రానుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) కింద విచారణ పేరుతో పరీక్షల కోసం బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్లు వంటివి తీసుకోవడం చట్టవిరుద్ధమని ఛార్మి తన పిటిషన్‌లో పేర్కొంది.  ఇక త‌న‌ను […]