క్యాల్షియంని పెంచుకోవడానికి.. పాలే తాగాలా ఏంటి..?

కాలుష్యం కావాలంటే..పాలే తాగాన .?క్యాల్షియం లోపాన్ని జయించటంలో ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీన్స్, బ్రోకలీ, బచ్చలి కూర వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక సోయాబీన్ తో కూడా కాలుష్యం పుష్కలంగా లభిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సోయా నీబ్ ను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నికులను చెబుతున్నాడు. నాన్ వెజ్ తో కూడా కాలుష్యం లోపాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా సోల్మన్ చేప, ట్యూనా, మాకేరెల్ వంటి చాపలను […]