కరోనా వైరస్ ప్రస్తుతం విద్వాంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించని ఈ మహమ్మారి నలువైపుల నుంచి ఎటాక్ చేస్తూ.. ప్రజలకు ఊపిరాడకుండా చేస్తోంది. ఈ సెకెండ్ వైవ్లో సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. కొందరు ప్రముఖులు ప్రాణాలు కూడా విడిచారు. తాజాగా టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. తెలుగు సినీ డైరెక్టర్, రచయిత సాయి బాలాజీ ప్రసాద్ కరోనా కారణంగా మృతి చెందారు. ఈయన వయసు 57 సంవత్సనాలు. ఇటీవలె కరోనా […]