ద‌స‌రా బ‌రిలోంచి త‌ప్పుకున్న `వరుడు కావలెను`..కార‌ణం అదేనా?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ శౌర్య న‌టించిన తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మి సౌభాగ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా.. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే సూర్య దేవ‌ర‌ నాగ వంశీ నిర్మించిన ఈ మూవీని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్లను కూడా […]