ఈట‌ల భూక‌బ్జాలో కొత్త ట్విస్ట్‌.. హైకోర్టుకు రైతులు!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఉదంతంలో వెలుగులోకి వ‌చ్చి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజల్‌ గ్రామ భూముల వివాదంలోకొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ కొంద‌రు రైతులు హైకోర్టును ఆశ్ర‌యించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భూముల స‌ర్వేను అడ్డుకోవాల‌ని వారు డిమాండ్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై భూక‌బ్జాతో వెలుగులోకి వ‌చ్చిన అనంత‌రం ప్ర‌భుత్వం దేవ‌ర‌యాంజ‌ల్ భూముల‌పై దృష్టి సారించింది. న‌లుగురు ఐఏఎస్‌ల‌తో ప్ర‌త్యేక […]