మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ముగ్గురు మెగా హీరోలు టాలీవుడ్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు హీరోలకు ఓ తేదీ అస్సలు అచ్చిరాలేదు. అదే 13వ తేదీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఆచార్య చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నాడు. అలాగే సుకుమార్, బన్నీ కాంబోలో తెరకెక్కిన `పుష్ప` చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేయనున్నట్టు […]