మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అంటూ బురిడి..

సైబ‌ర్ నేర‌గాళ్లు రోజుకో తీరును మోసాల‌కు తెగ‌బ‌డుతున్నారు. వినూత్న ప‌ద్ధ‌తుల‌తో నెటిజ‌న్ల‌ను బురిడీ కొట్టిస్తూ క్ష‌ణాల్లో వారి డ‌బ్బును స్వాహా చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే ఇప్పుడు వెలుగు చూసింది. ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మం పేరిట బురిడి కొట్టించ‌డం ఇప్పుడు వీక్ష‌కుల‌ను, నెటిజ‌న్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్‌లో వెలుగుచూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని పంజాగుట్ట కుమ్మరబస్తీకి చెందిన జీ.గోపాల్ రెడ్డి డ్రైవర్ గా […]