అయ్యో…ఇంతటి అవమానమా?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చారు.. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గన్నారు.. ఇతర ముఖ్యమంత్రులు కూడా వచ్చారు.. తెలంగాణసీఎం కేసీఆర్ కూడా సమావేశానికి వెళ్లాల్సింది.. అయితే ఆయనకు బదులుగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే అందరికీ లభించినట్లు తెలంగాణ టీమ్ కు మర్యాద దక్కలేదని సీఎస్ నిరసన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. సాధారణంగా సమావేశానికి వచ్చే ప్రతినిధులకు […]