బాలుడు చేపలు పడుతుండగా అక్కడికొచ్చిన మొసలి.. ఆ తర్వాత ఏమైందంటే..!

ఓ బాలుడిని మొసలి మింగేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాలో ఓ బాలుడు చేపలు పట్టేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. కార్వార హళియాళ రోడ్డు అలైడ్ ప్రాంతానికి చెందిన మోహిన్ మహమ్మద్(15) సోమవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు గాను కాళి నదీ తీరం వద్దకు వెళ్ళాడు. అక్కడ మోహిన్ మహమ్మద్ చేపలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా మొసలి దాడి చేసి అతడి కాలును నోట పట్టుకొని నదిలోకి ఈడ్చు కెళ్ళింది. సెకండ్ల […]