పంజాబ్ విజయంపై అనుమానాలే లేని వేళ.. ఈ మతలబు ఏంటీ? మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా..!

ఐపీఎల్ లో భాగంగా దుబాయ్ వేదికగా నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ విజయం పై అనుమానాలు తలెత్తుతున్నాయి. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన పంజాబ్ అనూహ్యంగా చివరి రెండు ఓవర్లలో కుప్పకూలింది. విజయం ఖాయం అని అందరూ అనుకున్నవేళ అనూహ్యంగా పంజాబ్ ఓటమి పాలైంది. దీంతో రాజస్థాన్ […]