కంటిని కనిపించకుండా వేగంగా విజృంభిస్తూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరోనా వైరస్.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచదేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. భారత్లో ఇప్పటికే 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా.. రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఇక నాలుగో దశలో […]