ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకెండ్ వేవ్లో మరింత వేగంగా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో నిత్యం లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఇదిలా ఉంటే..కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల తర్వాత సీటీ స్కానింగ్ కీలకంగా మారింది. కానీ, ఈ సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్రేను […]