సెకెండ్ వేవ్లో విరుచుకు పడుతున్న కరోనా వైరస్ మళ్లీ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి కనుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు లక్షల సంఖ్య పాజిటివ్ కేసులు, వేల సంఖ్య మరణాలు నమోదు అవుతున్నాయి. సరైన సదుపాయాలు లేకే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఢిల్లీలోని రాకబ్ గంజ్ ప్రాంతంలోని గురుద్వారా […]