ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైకాపాల మధ్య వాతావరణం మరింత ముదురుతోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో సమసిపోయేలా లేదని తాజా పరిస్థితులను బట్టి చూస్తే తెలిసిపోతోంది. రాజధాని నిర్మాణం సహా పోలవరం, పట్టిసీమల విషయంలో అధికార టీడీపీని వైకాపా పెద్ద ఎత్తున ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మరోపక్క, నేరుగా సీఎం చంద్రబాబునే […]