ఏపీలో ఇప్పుడు జనం దృష్టి అంతా కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికపైనే ఉంది. ఈ ఉప ఎన్నిక ఈ నెల 23న జరుగుతుండగా, కౌంటింగ్ 28న జరుగుతోంది. ఆ మరుసటి రోజే కాకినాడ కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1న కౌంటింగ్ జరుగుతోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇప్పుడు కాకినాడలో ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయింది. కాకినాడ […]