తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ వైఫల్యాలపై ప్రచారం ఉద్ధృతం చేస్తోంది. నాయకులు కేసీఆర్పై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు వీరి దూకుడుకు కళ్లెం వేసేందుకు మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని టీఆర్ఎస్ బయటకు తీసింది. తెలంగాణ వాదాన్ని మరోసారి వినిపించాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ప్రజలను మరోసారి తమ సెంటిమెంట్ బంధాల్లో కట్టేయడానికి కేసీఆర్ అండ్ కో సిద్ధమైంది. తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిందే టీఆర్ఎస్ అని.. మిగిలిన పార్టీల వల్ల తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని నమ్మబలికే ప్రయత్నం […]