సమైక్య రాష్ట్రంలో వంగవీటి రంగా పేరు తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్ ప్రభుత్వం సైతం ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైన ఈ ఫ్యామిలీకి కాంగ్రెస్లో ఎంతో పేరుంది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వంగవీటి రంగ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. రంగ హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి రెండుసార్లు అదే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి అండదండలతో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా […]