ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ఈరోజు విద్యాశాఖ అధికారులతో సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఏపీలో నిర్వహించబోయే ఇంటర్, పదోతరగతి పరీక్షలు నిర్వహించాల్సిన తేదీలపై చివరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఏపీ టెన్త్ పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. టెన్త్ పరీక్షలు జూలై 26 నుండి ఆగస్టు 2 వరకు జరపాలని ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం 4 వేల సెంటర్లలో పది పరీక్షల నిర్వహణకు […]