సాయి ధరమ్ తేజ్ కు ఈరోజు ఆపరేషన్..?

హైదరాబాదులో మాదాపూర్ తీగల బ్రిడ్జి పైన శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు హీరో సాయి ధరమ్ తేజ్.అయితే ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉంది అన్నట్లుగా తెలియజేశారు అపోలో వైద్యులు. శరీరంలోపల ఎలాంటి రక్తస్రావం లేదన్నట్లుగా తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ కు గుండెకు ఊపిరితిత్తులకు ఎలాంటి గాయాలు లేవన్నారు. ఇక చాతి పైన, కంటి పైన భాగం మాత్రమే బలంగా దెబ్బ […]