దేశంలో మత్తుపదార్థాల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. వేల కోట్ల రూపాయాల డ్రగ్స్ దేశంలోకి చొరబడుతున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణాకు సముద్రతీర ప్రాంతాలు, పోర్టులు కేంద్రాలుగా నిలుస్తుండడం విశేషం. తమిళనాడు తదితర ప్రాంతాల్లోని షిప్పింగ్ పోర్టులో డ్రగ్స్ రవాణా పెరిగింది. ఇటీవల తరచుగా డ్రగ్స్ రవాణా చేయడం, అధికారుల తనిఖీల్లో వెలుగుచూడడం పరిపాటిగా మారిపోయింది. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా తమిళనాడులో పట్టుబడిన డ్రగ్స్ను చూసి అధికారులే బిత్తరపోయారు. వాటి […]