తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. 8 విడతలుగా సాగనున్న ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మూడు విడతలు పోలింగ్ పూర్తయింది. ఇదిలా ఉండగా ఎన్నికలను పురస్కరించుకుని రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ లో నైతే బీజేపీ శ్రేణులకు, తృణమూల్ కాంగ్రెస్ నేతలకు మద్య యుద్ధ వాతావరణమే నెలకొంది. పీఎం మోడీపై ఆ రాష్ట్ర సీఎం మమత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీజేపీ అగ్ర నేతలు […]