రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అశ్రద్ధ, అజాగ్రత్తతో నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మేట్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఓ లారీని స్విఫ్ట్ కారు ఢీకొనగా ఈ ప్రమాదంలో కారులో సుల్తాన్ బజార్ సీఐ లక్ష్మణ్, ఆయన సతీమణి ఝాన్సీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా […]