ముంబాయి బాంబు పేలుళ్లు అనగానే గుర్తుకు వచ్చే పేరు దావూద్ ఇబ్రహీం. అతని ప్రధాన అనుచరుడు చోట రాజన్. వారిద్దరి పేర్లు అందరికీ తెలిసిందే. దావూద్తో విబేధాల కారణంగా మరో గ్యాంగ్ను ఏర్పాటు చేయగా, రాజన్పై దాదాపు 70కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఇక దావూద్ దేశం విడిచి పారిపోగా, చోటారాజన్ను గతంలో పోలీసులు అరెస్టు చేయగా తీహార్ జైలులో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో మరణించాడంటూ మీడియాలో […]