వైఎస్ సాక్షిగా.. చిత్తూరు వైపీపీలో రేగిన‌ చిచ్చు!

నంద్యాల.. కాకినాడ ఫలితాలతో డీలాపడిపోయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు గురుశిష్యుల పోరు పెద్ద తల నొప్పిగా మారింది. వీరి మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతల మ‌ధ్య టికెట్ పోరు అధిక‌మ‌వుతోంది. ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నివురుగ‌ప్పిన నిప్పులా ఉండ‌గా.. మ‌రి కొన్ని చోట్ల ఇది భ‌గ్గుమంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం గురుశిష్యులిద్ద‌రూ ఇప్ప‌టినుంచే పోటీప‌డు తున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి సాక్షిగా బ‌ల‌నిరూప‌ణ‌కు […]