ఏపీ క్యాబినెట్లో కచ్చితంగా మంత్రి పదవి తప్పకుండా అవకాశం దక్కతుందని భావించిన వారంతా సైడ్ అయిపోయారు. మరికొంతమంది అనూహ్యంగా తెరపైకి వచ్చారు. వీరిలో పితాని సత్యనారాయణ ఒకరు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయనకు మంత్రి పదవి దక్కడం వెనుక కేంద్రమంత్రి చక్రం తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇందుకు భారీ ప్యాకేజీ కూడా ఆయన అందుకున్నారని అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఏకంగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారన్న వార్త చర్చనీయాంశమైంది. అంతేగాక […]