ఎంపీపై మాజీ మంత్రి పీత‌ల శ‌ప‌థం

ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీ గ్రూపు రాజ‌కీయాలు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. కొద్ది రోజులుగా మాజీ మంత్రి పీత‌ల సుజాత వ‌ర్సెస్ ఏలూరు ఎంపీ మాగంటి బాబు మ‌ధ్య జ‌రుగుతోన్న పోరు ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఇక పీత‌ల సుజాత ప్రాధినిత్యం వ‌హిస్తోన్న చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇప్ప‌టి వ‌ర‌కు భ‌ర్తీ కాలేదు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటిపోయింది. జిల్లాలోని అన్ని ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వులు […]